ETV Bharat / state

పల్లె పోరు: ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్

author img

By

Published : Feb 21, 2021, 1:15 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ఫణిధం గ్రామంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ycp tdp fight
ap panchayat polls 2021
పల్లె పోరు: ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిధం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ తెదేపాకు చెందిన పలువురు పోలింగ్ సెంటర్​లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం నుంచి పంపించటంతో వివాదం సద్దుమణిగింది.

పల్లె పోరు: ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిధం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ తెదేపాకు చెందిన పలువురు పోలింగ్ సెంటర్​లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం నుంచి పంపించటంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి

ప్రైవేటీకరణ చేయబోమని భాజపా నేతలు ఎందుకు చెప్పరు..? గంటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.