ETV Bharat / state

కుల పంచాయితీలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి - Attack by unknown persons in case of caste panchayat

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కుల పంచాయితీ విషయంలో సంభాషణ జరుగుతున్న టైంలో గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు వచ్చే ఒక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు.

Attack by unknown persons in case of caste panchayat
కుల పంచాయతీ విషయంలో గుర్తుతెలియని వ్యక్తుల దాడి .
author img

By

Published : Sep 11, 2020, 9:56 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కుల పంచాయితీ విషయంలో సంభాషణ జరుగుతున్న టైంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు వచ్చి ఒక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మారణాయుధాలతో దాడి చేశారని స్థానికులు వివరించారు. ఈ గొడవ ఏ పార్టీకి సంబంధించింది కాదని బిసి నాయకులు దేవళ్ల రేవతి తెలిపారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కుల పంచాయితీ విషయంలో సంభాషణ జరుగుతున్న టైంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు వచ్చి ఒక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మారణాయుధాలతో దాడి చేశారని స్థానికులు వివరించారు. ఈ గొడవ ఏ పార్టీకి సంబంధించింది కాదని బిసి నాయకులు దేవళ్ల రేవతి తెలిపారు.

ఇవీ చదవండి: వివాహ వేడుకలో ఘర్షణ.. 11 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.