గత ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికి మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేదని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం గురించి చర్చించడానికి సమావేశాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. తెనాలి నుంచి మంగళగిరి దాకా నాలుగు వరుసల రహదారి మంజూరైందన్నారు. త్వరలో ఈ రహదారికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇదీచవండి