ETV Bharat / state

'రాజధాని అభివృద్ధి కోసమే భూములిచ్చాం'

author img

By

Published : Mar 19, 2020, 6:20 PM IST

Updated : Mar 19, 2020, 6:28 PM IST

అమరావతిలో పేదలకు భూములివ్వడాన్ని రాజధాని ప్రాంత రైతులు వ్యతిరేకించారు. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులకు తమ అభ్యంతరాలు చెప్పారు. అవసరమైతే న్యాయస్థానానికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మంగళగిరిలో రైతుల ఆందోళన
మంగళగిరిలో రైతుల ఆందోళన

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... గుంటూరు జిల్లా మంగళగిరిలో రైతులు ఆందోళన చేశారు. రాజధానిలో పేదలకు ఇచ్చే స్థలాల విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధి కోసమే తాము భూములిచ్చామని గుర్తుచేశారు. దీనిపై అవసరమైతే న్యాయస్థానికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని రైతులు స్పష్టం చేశారు. రైతులు, మహిళలు అభ్యంతరాల పత్రాలపై సంతకాలు చేశారు.

రాజధానిలో రైతుల ఆందోళన

ఇవీ చదవండి

కరోనా ఎఫెక్ట్​.. తిరుమల ఘాట్​రోడ్లు మూసివేత

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... గుంటూరు జిల్లా మంగళగిరిలో రైతులు ఆందోళన చేశారు. రాజధానిలో పేదలకు ఇచ్చే స్థలాల విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధి కోసమే తాము భూములిచ్చామని గుర్తుచేశారు. దీనిపై అవసరమైతే న్యాయస్థానికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని రైతులు స్పష్టం చేశారు. రైతులు, మహిళలు అభ్యంతరాల పత్రాలపై సంతకాలు చేశారు.

రాజధానిలో రైతుల ఆందోళన

ఇవీ చదవండి

కరోనా ఎఫెక్ట్​.. తిరుమల ఘాట్​రోడ్లు మూసివేత

Last Updated : Mar 19, 2020, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.