ETV Bharat / state

అమరావతిలోని బుద్ధుడి విగ్రహం ఎదుట రైతులు ఆందోళన - అమరావతిలో రైతుల ధర్నా వార్తలు

రాజధానిని మార్చొద్దంటూ...అమరావతిలోని బుద్ధుడి విగ్రహం ఎదుట రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

agrarians dharna at amaravathi bhudha statue
అమరావతిలోని బుద్ధుడి విగ్రహం ఎదుట రైతులు ఆందోళన
author img

By

Published : Jan 5, 2020, 7:50 PM IST

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుద్ధుడి విగ్రహం ఎదుట రైతులు ఆందోళన చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే రైతులను, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం తమ భూములు ఇస్తే...ఇవాళ వైకాపా మంత్రులు అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపానులకు కేంద్రం అమరావతా.?..లేక విశాఖపట్నమా అని ప్రశ్నించారు.

అమరావతిలోని బుద్ధుడి విగ్రహం ఎదుట రైతులు ఆందోళన

ఇదీ చదవండి: అమరావతిలో.. 19వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుద్ధుడి విగ్రహం ఎదుట రైతులు ఆందోళన చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే రైతులను, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం తమ భూములు ఇస్తే...ఇవాళ వైకాపా మంత్రులు అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపానులకు కేంద్రం అమరావతా.?..లేక విశాఖపట్నమా అని ప్రశ్నించారు.

అమరావతిలోని బుద్ధుడి విగ్రహం ఎదుట రైతులు ఆందోళన

ఇదీ చదవండి: అమరావతిలో.. 19వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.