ETV Bharat / state

కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు - కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆ లారీలను ఆటో ఢీకొట్టగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

accident in guntur district
accident in guntur district
author img

By

Published : Jul 14, 2021, 10:37 AM IST

గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఎ.కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన లారీలను ఆటో ఢీకొన్న ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఎ.కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన లారీలను ఆటో ఢీకొన్న ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

ఇదీ చదవండి:

నది సంద్రంలో నిర్వాసితుల విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.