ETV Bharat / state

యానాంలో ఎన్నికల ప్రచారం.. మహిళల భారీ ర్యాలీ

author img

By

Published : Apr 2, 2021, 4:30 PM IST

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా యానాంలో వేలాది మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీఆర్పీఎఫ్ బలగాలు పూర్తి భద్రతను కల్పించాయి.

womens conducted rally in yanam for election campaigning
యానాంలో మహిళల ర్యాలీ

పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్​ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యానాం నుంచి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి రంగస్వామికి మద్దతుగా వేలాది మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, యానాం మాజీ శాసనసభ్యుడు మల్లాది కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణల నేపథ్యంలో ర్యాలీకి సీఆర్పీఎఫ్ బలగాలు పూర్తి భద్రతను కల్పించాయి.

పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్​ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యానాం నుంచి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి రంగస్వామికి మద్దతుగా వేలాది మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, యానాం మాజీ శాసనసభ్యుడు మల్లాది కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణల నేపథ్యంలో ర్యాలీకి సీఆర్పీఎఫ్ బలగాలు పూర్తి భద్రతను కల్పించాయి.

ఇదీచదవండి.

రాష్ట్రవ్యాప్తంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.