ETV Bharat / state

రాజమహేంద్రవరంలో పరిశుభ్రత వాక​థాన్

పరిశుభ్ర రాజమహేంద్రవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా పట్టణంలో వాకథాన్ నిర్వహించారు.

author img

By

Published : Jul 8, 2019, 12:00 AM IST

రాజమహేంద్రవరంలో వాక్​థాన్
రాజమహేంద్రవరంలో వాక్​థాన్

స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా రాజమహేంద్రవరంలో వాకథాన్ నిర్వహించారు. ఓఎన్జీసీ , నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా ర్యాలీ చేపట్టారు. ఎంపీ భరత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల నుంచి పుష్కర్ ఘాట్ వరకు నడిచారు. కార్యక్రంమంలో విద్యార్థులు, నగరపాలక సంస్థ, ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది అధికసంఖ్యలో పాల్గొన్నారు. పరిశుభ్ర రాజమహేంద్రవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు.

రాజమహేంద్రవరంలో వాక్​థాన్

స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా రాజమహేంద్రవరంలో వాకథాన్ నిర్వహించారు. ఓఎన్జీసీ , నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా ర్యాలీ చేపట్టారు. ఎంపీ భరత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల నుంచి పుష్కర్ ఘాట్ వరకు నడిచారు. కార్యక్రంమంలో విద్యార్థులు, నగరపాలక సంస్థ, ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది అధికసంఖ్యలో పాల్గొన్నారు. పరిశుభ్ర రాజమహేంద్రవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

14 అడుగుల నాగుపామును చూసి జనం షాక్

Intro:అనంతపురం జిల్లా బత్తలపల్లి గురుకుల పాఠశాలలో వసతి గృహంలో ఉండే విద్యార్థులకు భోజన సదుపాయం సరిగా కల్పించడం లేదని వసతి గృహం విద్యార్థులు రోడ్డెక్కారు బత్తలపల్లి ధర్మవరం రహదారిపై గంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు ఇదివరకు వంట చేస్తున్న వారిని తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేయడంతో సరిగా చేయడం లేదని విద్యార్థులు ఆరోపించారు బత్తలపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడించారు రెండు రోజుల్లో సక్రమంగా భోజనం చేసే విధంగా చూస్తానని ప్రిన్సిపాల్ తెలపడంతో ధర్నా విరమించారు


Body:విద్యార్థుల ధర్నా


Conclusion:అనంతరం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.