ETV Bharat / state

RATION RICE SEEZ: ఆలమూరులో రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు

author img

By

Published : Jul 5, 2021, 4:02 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

లమూరులో రేషన్ బియ్యం పట్టివేత
లమూరులో రేషన్ బియ్యం పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జోన్నాడలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల నుంచి కాకినాడకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం అందటంతో విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాశ్ ఆద్వర్యంలో దాడులు నిర్వహించి 17,600 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జోన్నాడలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల నుంచి కాకినాడకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం అందటంతో విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాశ్ ఆద్వర్యంలో దాడులు నిర్వహించి 17,600 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

Curfew Relaxation: 50 శాతంతో వాటికి అనుమతి..అవి ఏంటంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.