ETV Bharat / state

రెండు ఆలయాల్లో చోరీ.. నగదు మాయం - east godavari latest news

తూర్పు గోదావరి జిల్లాలోని 2 ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. హుండీలు బద్దలు కొట్టి నగదును దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దొంగలు ధ్వంసం చేసిన హుండి
దొంగలు ధ్వంసం చేసిన హుండి
author img

By

Published : Oct 4, 2020, 2:56 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని కూనవరం, పెద్దమంద గ్రామాల్లో ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు రెండు ఆలయాల్లోని హుండీలను బద్దలుకొట్టి డబ్బులను అపహరించుకుపోయారు.

ఆ సమయంలో స్థానికులు కేకలు వేయగా... దొంగలు ద్విచక్ర వాహనాన్ని వదిలేసి పారిపోయారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై కృష్ణమాచారి సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.

తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని కూనవరం, పెద్దమంద గ్రామాల్లో ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు రెండు ఆలయాల్లోని హుండీలను బద్దలుకొట్టి డబ్బులను అపహరించుకుపోయారు.

ఆ సమయంలో స్థానికులు కేకలు వేయగా... దొంగలు ద్విచక్ర వాహనాన్ని వదిలేసి పారిపోయారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై కృష్ణమాచారి సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి:

కోనసీమలో కష్టం.. అద్వానంగా మార్గం.. ప్రయాణం నరకప్రాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.