ETV Bharat / state

ఈతలపాడులో కొండచిలువ హతం

author img

By

Published : Jun 23, 2020, 8:06 AM IST

రంపచోడవరం మండలం ఈతలపాడు గ్రామంలో మట్టి తవ్వతుండగా పుట్టలోనుంచి కొండచిలువ, దాని పిల్లలు బయటపడ్డాయి. స్థానికులు కొండచిలువను హతం చేశారు.

east godavari district
గిరిజనుల చేతిలో కొండచిలువ హతం

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఈతలపాడు గ్రామం వద్ద వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో జేసీబీ పనులు చేస్తుండగా... పుట్టలో నుంచి 12 అడుగుల కొండచిలువ బయటకు వచ్చింది. దానిని జేసీబీ సహాయంతో హతమార్చారు. పామును చంపిన తరువాత పరీక్షించగా దాని కడుపులో పిల్లలతో పాటు, సమీప పుట్టలో మరి కొన్ని పాములు బయటకు వచ్చాయి.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఈతలపాడు గ్రామం వద్ద వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో జేసీబీ పనులు చేస్తుండగా... పుట్టలో నుంచి 12 అడుగుల కొండచిలువ బయటకు వచ్చింది. దానిని జేసీబీ సహాయంతో హతమార్చారు. పామును చంపిన తరువాత పరీక్షించగా దాని కడుపులో పిల్లలతో పాటు, సమీప పుట్టలో మరి కొన్ని పాములు బయటకు వచ్చాయి.

ఇది చదవండి కొవిడ్ సాంపిల్ కలెక్షన్​ సెంటర్​ను ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.