ETV Bharat / state

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య - కాకినాడ తాజా వార్తలు

ఆసుపత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడని ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.

son suicide in east godavari dst kakinada due to matter of hospital bill
son suicide in east godavari dst kakinada due to matter of hospital bill
author img

By

Published : Jul 18, 2020, 12:00 PM IST

ఆసుపత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడని అనారోగ్యంతో ఉన్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకినాడలో జరిగింది. అపెండిసైటిస్ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన తాళ్లరేవుకు చెందిన మండవల్లి సత్య వెంకట కృష్ణ (37)ను ఆస్పత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడు. మనస్థాపానికి గురైన ఆయన... ఆస్పత్రి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

ఆసుపత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడని అనారోగ్యంతో ఉన్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకినాడలో జరిగింది. అపెండిసైటిస్ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన తాళ్లరేవుకు చెందిన మండవల్లి సత్య వెంకట కృష్ణ (37)ను ఆస్పత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడు. మనస్థాపానికి గురైన ఆయన... ఆస్పత్రి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.