ETV Bharat / state

రంగంపేటలో ఆకట్టుకుంటున్న శివుని సైకత శిల్పం

author img

By

Published : Mar 11, 2021, 10:38 AM IST

మహా శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో శివుని సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ప్రకృతిని ప్రేమిద్దాం.. అన్న నినాదంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.

shiva sand art at rangampeta
రంగంపేటలో ఆకట్టుకుంటోన్న శివుని సైకత శిల్పం
రంగంపేటలో ఆకట్టుకుంటోన్న శివుని సైకత శిల్పం

మహా శివరాత్రి పర్వదినాన తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్.. మహా శివుని సైకత శిల్పాన్ని రూపొందించారు. సుమారు 17 గంటలు శ్రమించి తొమ్మిది అడుగుల ఎత్తు.. 22 అడుగుల వెడల్పుతో ఈ శిల్పాన్ని రూపొందించారు. ప్రకృతిని ప్రేమిద్దాం అంటూ.. శిల్పంపై నినదించారు. ప్రకృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

రంగంపేటలో ఆకట్టుకుంటోన్న శివుని సైకత శిల్పం

మహా శివరాత్రి పర్వదినాన తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్.. మహా శివుని సైకత శిల్పాన్ని రూపొందించారు. సుమారు 17 గంటలు శ్రమించి తొమ్మిది అడుగుల ఎత్తు.. 22 అడుగుల వెడల్పుతో ఈ శిల్పాన్ని రూపొందించారు. ప్రకృతిని ప్రేమిద్దాం అంటూ.. శిల్పంపై నినదించారు. ప్రకృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

మనతోనే మహేశ్వరుడు.. విశ్వమంతా విశ్వేశ్వరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.