ETV Bharat / state

సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్య - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోలేదనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

secretrte employe
secretrte employe
author img

By

Published : Apr 6, 2021, 12:03 PM IST

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తొండంగి మండలి కొమ్మనాపల్లి సచివాలయంలో సౌజన్య సర్వేయర్ అసిస్టెంట్‌ గా పనిచేస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తొండంగి మండలి కొమ్మనాపల్లి సచివాలయంలో సౌజన్య సర్వేయర్ అసిస్టెంట్‌ గా పనిచేస్తోంది.

ఇదీ చదవండి: బొగ్గు కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.