ETV Bharat / state

ద్విచక్ర వాహనం వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి - road accident in danavaipeta

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట వద్ద ద్విచక్ర వాహనం, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు.

east godavari  district
ద్విచక్ర వాహనం వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి
author img

By

Published : Jun 25, 2020, 6:57 PM IST

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. తొండంగికి చెందిన కిషోర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా వ్యాన్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. తొండంగికి చెందిన కిషోర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా వ్యాన్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇది చదవండి రంపచోడవరం మన్యంలో పొగమంచు సోయగాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.