ETV Bharat / state

స్కూటీని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం... ఇద్దరు మృతి - east godavari district updates

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. మృతులు కృష్ణా జిల్లావాసులుగా గుర్తించారు.

road accident at chakalipalem
గుర్తుతెలియని వాహనం స్కూటీ ఢీ... ఇద్దరు మృతి
author img

By

Published : Mar 6, 2021, 7:19 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం వద్ద రాష్ట్ర రహదారిపై స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతులు కృష్ణాజిల్లా కైకలూరు మండలం సీతనపల్లి గ్రామానికి చెందిన సీమోను (45) సూర్యారావు (60)గా గుర్తించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం వద్ద రాష్ట్ర రహదారిపై స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతులు కృష్ణాజిల్లా కైకలూరు మండలం సీతనపల్లి గ్రామానికి చెందిన సీమోను (45) సూర్యారావు (60)గా గుర్తించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి

రూ.2.25 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.