తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం వద్ద రాష్ట్ర రహదారిపై స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతులు కృష్ణాజిల్లా కైకలూరు మండలం సీతనపల్లి గ్రామానికి చెందిన సీమోను (45) సూర్యారావు (60)గా గుర్తించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి