ETV Bharat / state

'మొక్కలను సంరక్షించడంలో తమవంతు బాధ్యత పోషించాలి'

author img

By

Published : Jun 5, 2020, 3:38 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో మొక్కలు నాటారు.

rdo planted plants at  amalapuram
అమలాపురంలో మొక్కలు నాటుతున్న ఆర్డీవో

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కల సంరక్షించడంలో అందరూ తమవంతు బాధ్యత పోషించాలని ఆయన సూచించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కల సంరక్షించడంలో అందరూ తమవంతు బాధ్యత పోషించాలని ఆయన సూచించారు.

ఇదీచూడండి. వృద్ధులు, పిల్లలు తిరుమల రావొద్దు: వై.వి.సుబ్బారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.