ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగికి గాయాలు - road accident at rajamahendravaram latest news

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రైల్వే అధికారి తీవ్రంగా గాయపడ్డ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికిలో చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Railway employee injured in road accident
రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగికి గాయాలు
author img

By

Published : Nov 6, 2020, 8:09 AM IST


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చెందిన మాధవరావు రాజమహేంద్రవరం రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. పని నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లి తిరిగి వస్తున్నాడు. మడికి వద్ద ద్విచక్ర వాహనానికి వరాహం అడ్డురావడంతో.. బైక్ అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయాడు. ఈ ఘటనలో మాధవరావుకు కాళ్లు విరగడంతో పాటు పలు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్​లో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు.


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చెందిన మాధవరావు రాజమహేంద్రవరం రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. పని నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లి తిరిగి వస్తున్నాడు. మడికి వద్ద ద్విచక్ర వాహనానికి వరాహం అడ్డురావడంతో.. బైక్ అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయాడు. ఈ ఘటనలో మాధవరావుకు కాళ్లు విరగడంతో పాటు పలు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్​లో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి...

ప్రత్యేక అలంకరణలో వాడపల్లి వెంకటేశ్వరుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.