ETV Bharat / state

రోడ్డుపై గర్భిణీల అవస్థలు... ఆస్పత్రికి చేర్చిన పోలీసులు

author img

By

Published : Apr 24, 2020, 11:28 AM IST

లాక్​డౌన్​తో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ఇద్దరు గర్భిణీలు ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి స్థానిక పోలీసులు.. తమ వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

police help to pregnent ladies in east godavari district
రోడ్డుపై గర్భిణీల అవస్థలు... ఆస్పత్రికి చేర్చిన పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల జొన్నాడకు చెందిన బిడ్డగ సుజాత, తిరుపతమ్మలు నిండు గర్భిణీలు. లాక్​డౌన్​తో రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్న వీరి ఇబ్బందులను గమనించిన స్థానిక ఎస్సై సుభాకర్.. తన సిబ్బంది సహాయంతో వారిని ఆలమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలోనూ సేవలందిస్తున్న వీరిని పలువురు అభినందించారు.

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల జొన్నాడకు చెందిన బిడ్డగ సుజాత, తిరుపతమ్మలు నిండు గర్భిణీలు. లాక్​డౌన్​తో రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్న వీరి ఇబ్బందులను గమనించిన స్థానిక ఎస్సై సుభాకర్.. తన సిబ్బంది సహాయంతో వారిని ఆలమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలోనూ సేవలందిస్తున్న వీరిని పలువురు అభినందించారు.

ఇదీచదవండి.

'రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.