కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎస్సై హరీష్ కుమార్.. నడి రోడ్డుపై భారత దేశ చిత్రాన్ని వేయించారు. స్టే హోమ్ సేవ్ లైఫ్ సేఫ్ ఇండియా అంటూ సందేశాత్మకంగా నినాదాలు రాయించారు. మూడు రహదారుల కూడలిలో ఈ చక్కటి చిత్రాన్ని వేశారు. జనాన్ని ఆలోచింపజేశారు.
ఇదీ చదవండి: