ETV Bharat / state

కరోనాపై పి.గన్నవరం పోలీసుల సందేశం - కరోనాపై పి. గన్నవరం పోలీసుల సందేశం

ప్రజలకు కరోనా వైరస్​ గురించి అవగాహన కల్పించడంలో పోలీసులు ఎప్పటికప్పడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొత్తగా పి. గన్నవరం పోలీసులు రోడ్డుపై భారదదేశ చిత్ర పటం చిత్రించారు. ప్రజలను ఇంటి వద్దే ఉండి దేశాన్ని కాపాడాలంటూ నినాదాలు రాయించారు.

p gannavaram police gave meesage to people
కరోనాపై పి. గన్నవరం పోలీసుల ప్రచారం
author img

By

Published : Apr 10, 2020, 3:26 PM IST

కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎస్సై హరీష్​ కుమార్.. నడి రోడ్డుపై భారత దేశ చిత్రాన్ని వేయించారు. స్టే హోమ్​ సేవ్​ లైఫ్​ సేఫ్​ ఇండియా అంటూ సందేశాత్మకంగా నినాదాలు రాయించారు. మూడు రహదారుల కూడలిలో ఈ చక్కటి చిత్రాన్ని వేశారు. జనాన్ని ఆలోచింపజేశారు.

ఇదీ చదవండి:

కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎస్సై హరీష్​ కుమార్.. నడి రోడ్డుపై భారత దేశ చిత్రాన్ని వేయించారు. స్టే హోమ్​ సేవ్​ లైఫ్​ సేఫ్​ ఇండియా అంటూ సందేశాత్మకంగా నినాదాలు రాయించారు. మూడు రహదారుల కూడలిలో ఈ చక్కటి చిత్రాన్ని వేశారు. జనాన్ని ఆలోచింపజేశారు.

ఇదీ చదవండి:

కరోనాపై పోలీసుల వి'చిత్ర' ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.