ETV Bharat / state

రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ

author img

By

Published : Jun 27, 2020, 10:56 PM IST

ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత బాబు చేతుల మీదుగా రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాలు ఆందజేశారు. అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.

mla nagulapalli dhanalaxmi
రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ

నియోజకవర్గంలో రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత బాబులు పేర్కొన్నారు. అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో 90 శాతం రాయితీపై రైతులకుల విత్తనాలు పంపిణీ చేశారు.

నియోజకవర్గంలో రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత బాబులు పేర్కొన్నారు. అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో 90 శాతం రాయితీపై రైతులకుల విత్తనాలు పంపిణీ చేశారు.

ఇవీ చూడండి...

'అంకెల గారడీతో కాపులను మోసం చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.