ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికలపై రాజమహేంద్రవరంలో సమావేశం

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కమిషనర్ అభిషిక్త్ కిషోర్ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురించామని తుది జాబితా ఈ నెల 10న ఇస్తామని కమిషనర్ తెలిపారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా సమావేశానికి పిలిచినట్లు తెదేపా నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అధికార పార్టీ ఈ సమావేశానికి హాజరుకాకపోవటంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.

author img

By

Published : Feb 8, 2020, 12:03 AM IST

meeting on muncipal elections in rajamahendravaram
మున్సిపల్ ఎన్నికలపై రాజమహేంద్రవరంలో సమావేశం

.

మున్సిపల్ ఎన్నికలపై రాజమహేంద్రవరంలో సమావేశం

ఇదీ చూడండి హర్షవర్ధన్​ వ్యాఖ్యలపై దుమారం.. లోక్​సభ వాయిదా

.

మున్సిపల్ ఎన్నికలపై రాజమహేంద్రవరంలో సమావేశం

ఇదీ చూడండి హర్షవర్ధన్​ వ్యాఖ్యలపై దుమారం.. లోక్​సభ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.