తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లోని 16 గ్రామ పంచాయతీలోని గ్రామ సచివాలయలకు అమరావతి నుంచి లామినేషన్ మిషన్లు వచ్చాయి. ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా వివిధ కార్డులు బట్వాడా చేస్తారు. అలాంటి వాటికి లామినేషన్ మిషన్ అవసరం. ఇప్పుడు ఇవి కేటాయింపులు జరిగాయి.
ఇదీ చదవండి 'కాకినాడలో పాలు దొరకవు కానీ మద్యం ఏరులై పారుతోంది'