ETV Bharat / state

అర్ధరాత్రి ఇటుకల బట్టీ వద్ద ఒంటరిగా జషిత్‌...

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్​కు గురైన జషిత్​ను కుతుకులూరు, లొల్ల గ్రామాల మధ్యలో ఉన్న కేకేఆర్​ బ్రిక్స్​ వద్ద బుధవారం రాత్రి కిడ్నాపర్లు వదిలి వెళ్లిపోయారు... బాలుడిని ఎవరు వదిలారో... ఏ సమయంలో వదిలారో కేకేఆర్​ బ్రిక్స్​ లో పని చేసే వారి మాటల్లోనే

author img

By

Published : Jul 25, 2019, 11:21 AM IST

Updated : Jul 25, 2019, 12:17 PM IST

జషిత్​ కోసం ఇటుకల బట్టీకి పోలీసులెందుకెళ్లారు...!

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుణ్ని ఓ ఇటుక బట్టీ వద్ద వదిలి వెళ్లారు కిడ్నాపర్లు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు, లొల్ల గ్రామాల మధ్యలో ఉన్న కేకేఆర్​ బ్రిక్స్​ వద్ద బుధవారం రాత్రి విడిచి పెట్టారు. అర్థరాత్రి 2గంటల సమయంలో ఇటుకల బట్టిలో పని చేసే కార్మికుడు లేచి మూత్రవిసర్జన చేసుకోవడానికి బయటకు రావటంతో... జషిత్​ అతనికి కనిపించాడు. అతను ఇటుకుల బట్టి యజమానికి సమాచారం ఇవ్వగా ఆయన ఉదయం నాలుగు గంటల సమయంలో జషిత్ తల్లిదండ్రులకు, పోలీసులుకు సమాచారమిచ్చాడు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు బాలుడు జషిత్ ను మండపేట తీసుకువెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.

జషిత్​ కోసం ఇటుకల బట్టీకి పోలీసులెందుకెళ్లారు...!

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుణ్ని ఓ ఇటుక బట్టీ వద్ద వదిలి వెళ్లారు కిడ్నాపర్లు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు, లొల్ల గ్రామాల మధ్యలో ఉన్న కేకేఆర్​ బ్రిక్స్​ వద్ద బుధవారం రాత్రి విడిచి పెట్టారు. అర్థరాత్రి 2గంటల సమయంలో ఇటుకల బట్టిలో పని చేసే కార్మికుడు లేచి మూత్రవిసర్జన చేసుకోవడానికి బయటకు రావటంతో... జషిత్​ అతనికి కనిపించాడు. అతను ఇటుకుల బట్టి యజమానికి సమాచారం ఇవ్వగా ఆయన ఉదయం నాలుగు గంటల సమయంలో జషిత్ తల్లిదండ్రులకు, పోలీసులుకు సమాచారమిచ్చాడు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు బాలుడు జషిత్ ను మండపేట తీసుకువెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.

జషిత్​ కోసం ఇటుకల బట్టీకి పోలీసులెందుకెళ్లారు...!

ఇదీ చదవండి

కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం

Intro:ఆక్వా కల్చర్


Body:కరెంట్ బిల్లులు


Conclusion:రాజా నెల్లూరు
Last Updated : Jul 25, 2019, 12:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.