ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన మండపేట మిత్రబృందం

author img

By

Published : May 17, 2020, 10:07 PM IST

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మండపేట మిత్రబృందం ప్రతినిధులు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

grossaries distributes by mandapeta mithrabrundam at east godavari dst
grossaries distributes by mandapeta mithrabrundam at east godavari dst

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలంలోని పలు గ్రామాల్లో... మండపేట మిత్రబృందం ప్రతినిధులు రాంబాబు, భూషణం తదితరుల ఆధ్వర్యంలో మూడు వందల కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మండలంలో ములగపూడి, అమ్మపేట, అంకంపాలెం తదితర గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలంలోని పలు గ్రామాల్లో... మండపేట మిత్రబృందం ప్రతినిధులు రాంబాబు, భూషణం తదితరుల ఆధ్వర్యంలో మూడు వందల కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మండలంలో ములగపూడి, అమ్మపేట, అంకంపాలెం తదితర గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఇదీ చూడండి చికాగో నుంచి విజయవాడకు చేరుకున్న ఎన్​ఆర్​ఐలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.