ETV Bharat / state

గోదావరి మళ్లీ ఉగ్రరూపం...లంక గ్రామాల్లో అలజడి

గోదావరికి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్ట్ నెలలో దాదాపు పక్షం రోజుల పాటు వరద కష్టాలు అనుభవించిన ముంపు మండలాల, కోనసీమ లంక గ్రామాలు ప్రజలు మళ్లీ వస్తున్న వరదతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు

author img

By

Published : Sep 7, 2019, 3:30 PM IST

ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.... అలజడిలో లంక గ్రామాల ప్రజలు
ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.... అలజడిలో లంక గ్రామాల ప్రజలు

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఆగస్టు నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరద ఉద్ధృతితో మళ్లీ పోటెత్తుతోంది. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలామంది తమ సామగ్రిని తరలిస్తున్నారు.

పోలవరం కాఫర్ డ్యామ్‌ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వచ్చిపడుతున్న వరదతో ప్రవాహం ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది.

గోదావరికి వరద మళ్లీ పెరగడంతో కోనసీమ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. పి.గన్నవరం నియోజకవర్గం చాకలిపాలెం సమీపంలోని కాజ్​వేపై వరద జోరుగా ప్రవహిస్తోంది. కనకాయలంక గ్రామ ప్రజలు నాటు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. కోనసీమలో వశిష్ఠ, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఇదీ చదవండి

అమరావతిపై బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు

ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.... అలజడిలో లంక గ్రామాల ప్రజలు

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఆగస్టు నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరద ఉద్ధృతితో మళ్లీ పోటెత్తుతోంది. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలామంది తమ సామగ్రిని తరలిస్తున్నారు.

పోలవరం కాఫర్ డ్యామ్‌ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వచ్చిపడుతున్న వరదతో ప్రవాహం ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది.

గోదావరికి వరద మళ్లీ పెరగడంతో కోనసీమ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. పి.గన్నవరం నియోజకవర్గం చాకలిపాలెం సమీపంలోని కాజ్​వేపై వరద జోరుగా ప్రవహిస్తోంది. కనకాయలంక గ్రామ ప్రజలు నాటు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. కోనసీమలో వశిష్ఠ, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఇదీ చదవండి

అమరావతిపై బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు

Intro:


Body:AP_Vsp_36_07_Mahilala_Vinayakudu_Pack_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: వినాయక నవరాత్రి ఉత్సవాలు అంటే ఆబాలగోపాలం సరదగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతనతో ఆనందంగా గడుపుతారు. అయితే ఇక్కడొక ప్రత్యేకత ఉంది. మహిళలలే నవరాత్రులు జరుపుతున్నారు. చందాలు వసూలు చేయడం నుంచి అనుపోత్సవం వరకు మహిళలలే అన్ని చేస్తుంటారు. ఒకటా రెండా ఏకంగా 18 ఏళ్లుగా వినాయక నవరాత్రులు జరుపుతుండటం ఈ మహిళల ప్రత్యేకత. ఈ ప్రత్యేకత తెలుసుకోవాలని ఉందా..అయితే ఇంకెందుకు ఆలస్యం ఓ చూసేద్దాం.
వాయిస్ వోవర్: విశాఖ జిల్లా చోడవరం లో కోనాం అతిధి గృహాం వెనుక ఉన్న నివాసిత ప్రాంతంలో ఉన్న మహిళలలు 2000 సంవత్సరం నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కుల, మతాలకు ఆతీతంగా వారు ఉత్సవాలు జరుపుతున్నారు.
బైట్: కె.రామసీతకుమారి, నిర్వహకులు, చోడవరం, విశాఖ జిల్లా.
2. లక్ష్మీ, చోడవరం.
వాయిస్ వోవర్: నవరాత్రి ఉత్సవాలు పురష్కరించుకుని వీరే ఆ కాలనీలో చందాలు వసూలు చేస్తారు. ఇంటింటికి వెళ్లి అందర్నీ పూజలకు ఆహ్వానిస్తారు. ఈ ఉత్సవాలు మా మధ్య ఐక్యతను చాటుతున్నాయంటున్నారు.
బైట్: తానారపు కృష్ణ వేణి, చోడవరం
రజినీ, చోడవరం.
ఈ తొమ్మిది రోజులు ప్రతి రోజు ఏదోక సంస్కృతిక,ఆధ్యాత్మిక, భజనలతో గడుపుతారు. వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఈ ఆటల్లో వయస్సు తో సంబంధంలేకుండా అందరూ పాల్గొంటారు. వినాయక అనుపు వేడుకగా ఊరిగేంపుతో ముగిస్తొరం. అందరూ కుటంబాలతో సహా వచ్చి అఖరి రోజు భొజనాలు చేస్తారు. తొమ్మిది రోజుల సందడిగా ఉంటుంది.


Conclusion:8008574732

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.