తీరాన్ని గోదావరి వరద అతలాకుతలం చేస్తోంది. లోతట్టు ప్రాంతాలనంతా ముంచేసింది. ఈ సీజన్లోనే గరిష్ట వరద రాజమహేంద్రవరానికి తాకింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి గరిష్ట వరద 13.50 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. కాటన్ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దేవీపట్నం మండలం ఐదొవ రోజు ముంపులోనే మగ్గిపోతోంది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చినా మిగతావారు వరదనీటిలోనే మగ్గిపోతున్నారు.
తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే - ఎర్రచందనం పట్టివేత ముగ్గురి అరెస్టు
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఊరూ వాడా ముంచేసింది. తీరమంతా ముంపులోనే కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం జలదిగ్భందంలోనే మగ్గిపోతోంది. కోనసీమ లంకగ్రామాల్లోకి వరదనీరు చేరుకుంది. పంట పొలాలన్నీ ముంపు బారినపడ్డాయి
తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే!
తీరాన్ని గోదావరి వరద అతలాకుతలం చేస్తోంది. లోతట్టు ప్రాంతాలనంతా ముంచేసింది. ఈ సీజన్లోనే గరిష్ట వరద రాజమహేంద్రవరానికి తాకింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి గరిష్ట వరద 13.50 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. కాటన్ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దేవీపట్నం మండలం ఐదొవ రోజు ముంపులోనే మగ్గిపోతోంది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చినా మిగతావారు వరదనీటిలోనే మగ్గిపోతున్నారు.
Intro:Ap_cdp_47_04_errachandanam_pattiveta_Av_Ap10043
k.veeeachari, 9948047582
కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్ల మడుగు ప్రాంతంలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు 15 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఈ మేరకు ఆదివారం రాజంపేట రేంజర్ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ డిఎఫ్ఓ కి అందిన సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున rollamadugu ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమయంలో అప్పటికే ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా తయారుచేసి రవాణాకు సిద్ధంగా ఉంచారని వివరించారు. ఇదే సమయంలో తాము మూకుమ్మడిగా దాడిచేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని, మరో ముగ్గురు పరారయ్యారని తెలిపారు. రాయచోటి కి చెందిన వ్యక్తి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడి కూలీలతో ఎర్రచందనాన్ని కొట్టేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు రాయచోటికి చెందిన వారు కాగా మరో ఇరువురు అనంతపురానికి చెందిన వారు ఉన్నారని ఆయన వివరించారు.
Body:ఎర్రచందనం పట్టివేత ముగ్గురి అరెస్ట్
Conclusion:అటవీశాఖ రేంజర్ శ్రీనివాసులు
k.veeeachari, 9948047582
కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్ల మడుగు ప్రాంతంలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు 15 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఈ మేరకు ఆదివారం రాజంపేట రేంజర్ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ డిఎఫ్ఓ కి అందిన సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున rollamadugu ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమయంలో అప్పటికే ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా తయారుచేసి రవాణాకు సిద్ధంగా ఉంచారని వివరించారు. ఇదే సమయంలో తాము మూకుమ్మడిగా దాడిచేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని, మరో ముగ్గురు పరారయ్యారని తెలిపారు. రాయచోటి కి చెందిన వ్యక్తి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడి కూలీలతో ఎర్రచందనాన్ని కొట్టేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు రాయచోటికి చెందిన వారు కాగా మరో ఇరువురు అనంతపురానికి చెందిన వారు ఉన్నారని ఆయన వివరించారు.
Body:ఎర్రచందనం పట్టివేత ముగ్గురి అరెస్ట్
Conclusion:అటవీశాఖ రేంజర్ శ్రీనివాసులు