ETV Bharat / state

తుని మండలంలో భారీగా గంజాయి స్వాధీనం

author img

By

Published : Sep 17, 2020, 8:35 AM IST

తుని మండలంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో విశాఖ మన్యం నుంచి 25 బస్తాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ganjai smuggling
ganjai smuggling

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రేఖవారిపాలెం వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందు ద్విచక్రవాహనంపై ఎస్కార్ట్​గా వెళ్తూ వెనుక లారీలో విశాఖ మన్యం నుంచి భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

లారీ క్యాబిన్ మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా 25 బస్తాల్లో రూ. 18 లక్షలు విలువైన గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రేఖవారిపాలెం వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందు ద్విచక్రవాహనంపై ఎస్కార్ట్​గా వెళ్తూ వెనుక లారీలో విశాఖ మన్యం నుంచి భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

లారీ క్యాబిన్ మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా 25 బస్తాల్లో రూ. 18 లక్షలు విలువైన గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.

ఇదీ చదవండి:

ఏపీలో ఉపసంఘం, సిట్ చర్యల నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.