ETV Bharat / state

సమస్య తెలుసుకున్నారు... పరిష్కారం చూపారు...

గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలాచోట్ల రోడ్లన్ని బురదమయం అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ధర్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు స్కూలుకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కానీ, ఆ గ్రామానికి చెందిన యువకులు చేసిన పని అందరికి ఆదర్శప్రాయమైంది.

author img

By

Published : Aug 1, 2019, 12:33 PM IST

రోడ్లు మరమ్మత్తులు చేస్తున్న యువత

తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామానికి కిలోమీటర్ దూరంలోఉంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు రహదారి పూర్తిగా పాడయ్యింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. గుర్తించిన గ్రామ యువకులు రహదారిని మరమ్మత్తు చేశారు.యువత చేసిన ఈ పనికి గ్రామస్థలు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లు మరమ్మత్తులు చేస్తున్న యువత

ఇదీ చూడండి లైవ్​: 'ఉన్నావ్' ఘటనపై సుప్రీం విచారణ

తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామానికి కిలోమీటర్ దూరంలోఉంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు రహదారి పూర్తిగా పాడయ్యింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. గుర్తించిన గ్రామ యువకులు రహదారిని మరమ్మత్తు చేశారు.యువత చేసిన ఈ పనికి గ్రామస్థలు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లు మరమ్మత్తులు చేస్తున్న యువత

ఇదీ చూడండి లైవ్​: 'ఉన్నావ్' ఘటనపై సుప్రీం విచారణ

Intro:నందికొట్టుకురు పట్టణంలోని శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయంలో అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు భక్తులు కుంకుమార్చన చేశారు ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు


Body:ss


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.