ETV Bharat / state

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న వరద ఉద్ధృతి - dwaleswaram barriage rain news

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. ఆనకట్ట వద్ద 12.74 అడుగుల నీటి మట్టం ఉంది.

flood at dwaleswaram barriage in east godavari dst
flood at dwaleswaram barriage in east godavari dst
author img

By

Published : Aug 15, 2020, 4:56 PM IST

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి 10.87 లక్షలు క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. గౌతమి గోదావరి, గౌతమి నదీ పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. కేంద్ర పాలిత యానం పరిధిలోనూ వరద పోటెత్తుతోంది.

బాలయోగి వారధి వద్ద మురుమళ్ళలోని వివేకానంద వారధి వద్ద సుడులు తిరుగుతూ సముద్రం వైపు పారుతోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 12.4 అడుగుల నీటిమట్టం ఉంది.

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి 10.87 లక్షలు క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. గౌతమి గోదావరి, గౌతమి నదీ పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. కేంద్ర పాలిత యానం పరిధిలోనూ వరద పోటెత్తుతోంది.

బాలయోగి వారధి వద్ద మురుమళ్ళలోని వివేకానంద వారధి వద్ద సుడులు తిరుగుతూ సముద్రం వైపు పారుతోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 12.4 అడుగుల నీటిమట్టం ఉంది.

ఇదీ చూడండి:

జిల్లాలో భారీ వర్షం... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.