ETV Bharat / state

ఆదరవు కోసం ఆశగా చూస్తూ.. - elderly couple problems rajamahendravaram

కన్నబిడ్డలు తనువు చాలించారు. అయినావారంతా దూరం చేశారు. ఆదుకునే వారు లేక ఆదరవు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారీ జంట.

elderly couple facing problems at rajamahendravaram east godavari district
శివాలయం వద్ద వృద్ధ దంపతులు
author img

By

Published : Jul 4, 2020, 12:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పేరూరి రామారావు, వీరకుమారి దంపతులు ఒకప్పుడు బాగా బతికారు. వీరి ఇద్దరు కుమారులూ మరణించారు. బంధువులెవరూ ఆదరించక రామచంద్రపురంలోని ఆశ్రమంలో తలదాచుకున్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలించక 20 రోజుల క్రితం కాకినాడ వచ్చి శివాలయం వద్ద కాలం వెళ్లదీస్తున్నారు. తమకు ప్రభుత్వ పింఛను రావడం లేదని... ఆశ్రయం కల్పించాలని దీనంగా వేడుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పేరూరి రామారావు, వీరకుమారి దంపతులు ఒకప్పుడు బాగా బతికారు. వీరి ఇద్దరు కుమారులూ మరణించారు. బంధువులెవరూ ఆదరించక రామచంద్రపురంలోని ఆశ్రమంలో తలదాచుకున్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలించక 20 రోజుల క్రితం కాకినాడ వచ్చి శివాలయం వద్ద కాలం వెళ్లదీస్తున్నారు. తమకు ప్రభుత్వ పింఛను రావడం లేదని... ఆశ్రయం కల్పించాలని దీనంగా వేడుకున్నారు.

ఇదీ చదవండి: లక్కీ స్కీం పేరుతో ఘరానా మోసం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.