ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న పరిషత్ పోలింగ్ - పరిషత్ ఎన్నికలు తూర్పు గోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరగా.. కొన్నిచోట్ల ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

east godavari poling
తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోన్న పరిషత్ పోలింగ్
author img

By

Published : Apr 8, 2021, 11:46 AM IST

  • రంపచోడవరం మన్యంలో పరిషత్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
  • కొత్తపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
  • అమలాపురం డివిజన్​లో పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందకు ఓటర్లు బారులు తీరారు.

  • రంపచోడవరం మన్యంలో పరిషత్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
  • కొత్తపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
  • అమలాపురం డివిజన్​లో పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందకు ఓటర్లు బారులు తీరారు.

ఇదీ చదవండి: భక్తులు ఇబ్బందులు పడకూడదు: రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.