ETV Bharat / state

టీకా ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

author img

By

Published : Apr 7, 2021, 3:44 PM IST

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి.. ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎమ్మార్ పేటలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

east godavari district collector muralidhar redd
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మార్​పేట సచివాలయంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి, టీకా వేయించుకున్న వారితో మాట్లాడారు. టీకా వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మార్​పేట సచివాలయంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి, టీకా వేయించుకున్న వారితో మాట్లాడారు. టీకా వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

రూ.3099 చెల్లిస్తే... రెండు బట్టల సబ్బులు ఇచ్చారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.