ETV Bharat / state

ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాల పంపిణీ - plenti to share minidtry latest updates

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ నిబంధన కట్టుదిట్టంగా అమలవుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఫలితంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of essentials for the deprived of employment in draksharamam
ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 21, 2020, 4:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ప్లెంటి టు షేర్ మినిస్ట్రీ ఫౌండర్ రెవ.డాక్టర్.విజయ్​రాజు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేసి సరకులు అందించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని గ్రామస్థులకు సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ప్లెంటి టు షేర్ మినిస్ట్రీ ఫౌండర్ రెవ.డాక్టర్.విజయ్​రాజు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేసి సరకులు అందించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని గ్రామస్థులకు సూచించారు.

ఇదీచదవండి.

అమ్మితే రూ.2.. కొనబోతే 20

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.