ETV Bharat / state

వరుస సెలవులు.. అన్నవరానికి పోటెత్తిన భక్తులు - east godavari

వరుస సెలవుల నేపథ్యంలో అన్నవరంలో భక్తుల రద్దీ నెలకొంది. పెద్దసంఖ్యలో తరలివచ్చి వ్రతాలు, దర్శనాలు చేసుకుంటున్నారు.

అన్నవరం
author img

By

Published : Aug 11, 2019, 8:42 PM IST

అన్నవరం కొండకు పోటెత్తిన భక్తులు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావటంతో తీవ్ర రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే భక్తులు వ్రతాలు, దర్శనాలు చేసుకుంటున్నారు. ఇవాళ అధిక సంఖ్యలో 5,883 వ్రతాలు జరిగాయి. వ్రతాల టికెట్లు, ప్రసాద విక్రయాల ద్వారా 45లక్షల 60 వేల రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి కొందరు భక్తులు 2లక్షల 42 వేల రూపాయల విరాళాలు అందించారు.

అన్నవరం కొండకు పోటెత్తిన భక్తులు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావటంతో తీవ్ర రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే భక్తులు వ్రతాలు, దర్శనాలు చేసుకుంటున్నారు. ఇవాళ అధిక సంఖ్యలో 5,883 వ్రతాలు జరిగాయి. వ్రతాల టికెట్లు, ప్రసాద విక్రయాల ద్వారా 45లక్షల 60 వేల రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి కొందరు భక్తులు 2లక్షల 42 వేల రూపాయల విరాళాలు అందించారు.

ఇదీ చదవండి.

శుభకార్యానికి వెళ్లివస్తూ అనంతలోకాలకు...

Intro:jk_ap_knl_22_11_fish_ponds_a_pkg_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల మత్స్యక్షేత్రంలో మూడేళ్ళుగా చేప పిల్లలు పెంచే నీటి తొట్ల నిర్మాణం జాప్యం జరుగుతోంది. నీటి తొట్లు పూర్తయినా నీటి ట్యాంకు మాత్రం నిర్మాణానికి నోచుకోలేదు. గుత్తేదారుడి నిర్లక్ష్యం కారణంగా పనుల నిర్మాణం జాప్యం జరిగింది. ప్రస్తుతం సీజన్ మొదలు కానుంది.


Body:చేపల పిల్లల తొట్ల నిర్మాణంలో జాప్యం


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.