ETV Bharat / state

అనైతికంగా ఉమ్మడి రాష్ట్ర విభజన: మంత్రి లోకేశ్

రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా... ముఖ్యమంత్రి అహర్నిశలూ శ్రమించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

లోకేశ్ ప్రచారం
author img

By

Published : Mar 28, 2019, 10:10 PM IST

లోకేశ్ ప్రచారం
అనైతికంగా రాష్ట్రాన్ని విభజన చేశారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి

లేనిపోని పొత్తులను జనసేనకు అంటగట్టకండి: పవన్

లోకేశ్ ప్రచారం
అనైతికంగా రాష్ట్రాన్ని విభజన చేశారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి

లేనిపోని పొత్తులను జనసేనకు అంటగట్టకండి: పవన్

Meerut (Uttar Pradesh), Mar 28 (ANI): Ahead of LS polls, Prime Minister on Thursday started his election campaign from Meerut. While addressing the gathering, PM Modi talked about surgical strike. He said, "Zameen ho, aasmaan ho, ya fir antriksh, surgical strike ka saahas aapke isi Chowkidar ki sarkar ne dikhaya."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.