ETV Bharat / state

ప్రమాదకరంగా బోటు ప్రయాణం - boat news in east godavari

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా వరదల సమయంలో గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. ఈ సీజన్​లో పడవలో ప్రయాణించేవారు పడవ సామర్థ్యానికి అనుగుణంగా ఎక్కాలి. ప్రతి ఒక్కరూ విధిగా లైఫ్ జాకెట్ ధరించాలి. అన్నిటికీ మించి ఈసారి కరోనా మహమ్మారి వచ్చి పడింది. ఆ నిబంధనలతో పాటు భౌతిక దూరం, మాస్కు తప్పనిసరి. మరి కోనసీమలో ఒక రేవులో నిబంధనలు పక్కనపెట్టి ఏ విధంగా ప్రయాణిస్తున్నారో మీరూ చూడండి.

ప్రమాదకరంగా బోటు ప్రయాణం
ప్రమాదకరంగా బోటు ప్రయాణం
author img

By

Published : Aug 14, 2020, 3:54 PM IST

ప్రమాదకరంగా బోటు ప్రయాణం
ప్రమాదకరంగా బోటు ప్రయాణం

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని బెల్లంపూడి రేవులో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రేవు ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి పడవలో అజాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు. ఈ మర పడవలలోని ప్రయాణికులంతా లైఫ్ జాకెట్లు ధరించకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పైగా కరోనా నేపథ్యంలో పడవల్లో భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ఈ పరిస్థితిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇవీ చదవండి

మ‌న్యంలో కుండ‌పోత‌వ‌ర్షం... పొంగి పొర్లుతున్న వాగులు

ప్రమాదకరంగా బోటు ప్రయాణం
ప్రమాదకరంగా బోటు ప్రయాణం

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని బెల్లంపూడి రేవులో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రేవు ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి పడవలో అజాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు. ఈ మర పడవలలోని ప్రయాణికులంతా లైఫ్ జాకెట్లు ధరించకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పైగా కరోనా నేపథ్యంలో పడవల్లో భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ఈ పరిస్థితిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇవీ చదవండి

మ‌న్యంలో కుండ‌పోత‌వ‌ర్షం... పొంగి పొర్లుతున్న వాగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.