ETV Bharat / state

పైడికొండలో వైరస్ ఉద్ధృతి.. ఇప్పటివరకూ 51 కేసులు నమోదు - పైడికొండలో కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లా పైడికొండలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉంది. ఇప్పటివరకూ గ్రామంలో 51 కేసులు నమోదయ్యాయి. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

corona cases in pidikonda east godavari district
పైడికొండలో కరోనా కేసులు
author img

By

Published : Jul 30, 2020, 1:08 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పైడికొండలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ గ్రామంలో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి...

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పైడికొండలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ గ్రామంలో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి...

మాజీ మంత్రి కొప్పన కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.