ETV Bharat / state

ఇవాళ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - ఇద్దరు మృతి

author img

By

Published : Apr 9, 2020, 2:36 PM IST

Updated : Apr 9, 2020, 9:02 PM IST

రాష్ట్రంలో ఇవాళ మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363 కి చేరింది. ఈ రోజు ప్రకాశంలో 11, గుంటూరులో 2, కడపలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు జిల్లాలో ఒక్కో మరణం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మరణించారు.

corona-cases-in-ap-349
corona-cases-in-ap-349
corona-cases-in-ap-349
ఇవాళ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - ఇద్దరు మృతి

.

corona-cases-in-ap-349
ఇవాళ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - ఇద్దరు మృతి

.

Last Updated : Apr 9, 2020, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.