ETV Bharat / state

రహదారి పక్కన శిశువుకు జననం.. స్థానికుల సాయం

తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం జాతీయరహదారి పక్కన మతిస్థితిమం లేని ఓ మహిళ.. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. గుర్తించిన స్థానిక మహిళలు ఆమెకు సాయం చేశారు. ఆసపత్రికి తరలించారు.

author img

By

Published : Sep 18, 2019, 5:24 PM IST

రహదారి పక్కన శిశువుకు జన్మనిచ్చిన మహిళ
రహదారి పక్కన శిశువుకు జన్మనిచ్చిన మహిళ

తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం జాతీయ రహదారి పక్కన మతి స్థిమితం లేని ఓ మహిళ.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రోడ్డుపై ఉండే పోలీసు బోర్డు సాయంతో స్థానిక మహిళలు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం 108 సిబ్బంది... తల్లి, బిడ్డను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తుందని స్థానికులు తెలిపారు.

రహదారి పక్కన శిశువుకు జన్మనిచ్చిన మహిళ

తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం జాతీయ రహదారి పక్కన మతి స్థిమితం లేని ఓ మహిళ.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రోడ్డుపై ఉండే పోలీసు బోర్డు సాయంతో స్థానిక మహిళలు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం 108 సిబ్బంది... తల్లి, బిడ్డను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తుందని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:

బీడు భూమిలో జలధార... రైతు కంట ఆనందబాష్పాలు...

Intro:ap_knl_11_18_deo_office_muttadi_ab_ap10056
పెండింగ్ లో ఉన్న pshm పదోన్నుతలను 1996sgt ఉపాధ్యాయులకు ఇవ్వాలని ఉపాధ్యాయుల సంఘల ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయాన్ని ముట్టడి చేశారు.సకాలంలో పదోన్నతులు కల్పించడంలో డిఈఓ విఫలమైనారని ఉపాధ్యాయ సంఘల నాయకులు అన్నారు. గతంలో ప్రమెషన్ వచ్చిన తిరస్కరించిన వారికి‌,అనర్హులకు పదోన్నతులు కల్పించే విధంగా డీఈవో ఉన్నట్లు వారు తెలిపారు...
బైట్. శేషయ్య, ఉపాధ్యాయ సంఘం నాయకుడు


Body:ap_knl_11_18_deo_office_muttadi_ab_ap10056


Conclusion:ap_knl_11_18_deo_office_muttadi_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.