ETV Bharat / state

నిరాశ్రయులకు స్వచ్ఛంద సంస్థల సహాయం - lockdown in East Godavari

లాక్​డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు, యాచకులకు పలు స్వచ్ఛంద సంస్థలు సహాయాన్ని అందిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్​ఆర్​ఐ వైద్యుల ఆధ్వర్యంలో.. బుర్ర పద్మరాజు మెమోరియల్‌ ఫౌండేషన్‌, అబ్దుల్‌ కలాం ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేశారు.

Charities help homeless people in East Godavari
తూర్పుగోదావరిలో నిరాశ్రయులకు స్వచ్ఛంద సంస్థల సహాయం
author img

By

Published : Apr 10, 2020, 4:38 PM IST

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో నిరాశ్రయులైన వారికి.. స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి కేంద్రాలతో పాటు కొందరు దాతలు వీరి ఆకలి తీర్చడానికి ముందుకొస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్​ఆర్​ఐ వైద్యుల ఆధ్వర్యంలో బుర్ర పద్మరాజు మెమోరియల్‌ ఫౌండేషన్‌, అబ్దుల్‌ కలాం ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో నిరాశ్రయులైన వారికి.. స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి కేంద్రాలతో పాటు కొందరు దాతలు వీరి ఆకలి తీర్చడానికి ముందుకొస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్​ఆర్​ఐ వైద్యుల ఆధ్వర్యంలో బుర్ర పద్మరాజు మెమోరియల్‌ ఫౌండేషన్‌, అబ్దుల్‌ కలాం ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

రోజుకు 2 సార్లు రసాయనాల పిచికారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.