ETV Bharat / state

కాకినాడలోని సాయిసుధ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు - saisudha hospital kakinada

కాకినాడలోని సాయుసుధ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. వైద్యం అందక కరోనా బాధితుడు మృతి చెందారన్న ఆరోపణలతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు.

case filed on saisudha hospital  kakinada
కాకినాడలో సాయిసుధ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు
author img

By

Published : Jun 10, 2021, 9:59 PM IST

కాకినాడలోని సాయిసుధ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదైంది. కరోనా సోకిన దంపతుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. సరైన వైద్యం అందకే సత్యనారాయణ మరణించినట్లు మృతుడి బంధువులు.. జేసీ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు.

కాకినాడలోని సాయిసుధ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదైంది. కరోనా సోకిన దంపతుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. సరైన వైద్యం అందకే సత్యనారాయణ మరణించినట్లు మృతుడి బంధువులు.. జేసీ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు.

ఇదీచదవండి: ఆస్తి పన్ను పెంపుపై ఎన్నికల ముందే చట్టం చేశాం: బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.