ETV Bharat / state

నీటి ఉద్ధృతికి కుంగిపోయిన అప్పన్నపాలెం వంతెన - bridge damaged with flood water in eleshwaram news

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలానికి వెళ్లే రహదారి వంతెన ఏలేరు నీటి ఉద్ధృతికి కుంగిపోయింది. కాలువలో పెద్ద పెద్ద వృక్షాలు కొట్టుకొస్తున్నాయి.

bridge damaged in appannapalem east godavari district
bridge damaged in appannapalem east godavari district
author img

By

Published : Sep 14, 2020, 6:41 PM IST

ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ఏలేరు జలాశయం నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 15 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నీటి ఉద్ధృతికి ఏలేరు కాలువను అనుకోని ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టం అవుతున్నాయి. కాలువలో కొట్టుకుంటూ వచ్చి వంతెనను ఢీ కొడుతున్నాయి. ఈ కారణంగా వంతెన కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ఏలేరు జలాశయం నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 15 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నీటి ఉద్ధృతికి ఏలేరు కాలువను అనుకోని ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టం అవుతున్నాయి. కాలువలో కొట్టుకుంటూ వచ్చి వంతెనను ఢీ కొడుతున్నాయి. ఈ కారణంగా వంతెన కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: గతంలో కోర్టుకు డీజీపీ హాజరైనా పరిస్థితి మారలేదు: హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.