ETV Bharat / state

'భవిష్యత్​లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం' - వశిష్ఠ బోటు ప్రమాదం

వశిష్ఠ బోటు ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్​ మాట్లాడారు.

'భవిష్యత్​లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం'
author img

By

Published : Sep 17, 2019, 8:35 PM IST

ఈ నెల 15వ తేదీన గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్​ మాట్లాడారు. ప్రమాదానికి మానవ తప్పిదం కూడా ఓ కారణమని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఐఏఎస్​ అధికారులతో కమిటీ వేశామని, త్వరలోనే నివేదిక అందజేస్తారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపడతామన్నారు.

ఇదీ చదవండి :

ఈ నెల 15వ తేదీన గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్​ మాట్లాడారు. ప్రమాదానికి మానవ తప్పిదం కూడా ఓ కారణమని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఐఏఎస్​ అధికారులతో కమిటీ వేశామని, త్వరలోనే నివేదిక అందజేస్తారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపడతామన్నారు.

ఇదీ చదవండి :

ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు: డీజీపీ

Intro:ap_gnt_83_17_kodela_mithrula_baits_avb_ap10170

ప్రాణమిత్రుడిని కోల్పోవడం బాధాకరం: కోడెల మిత్రులు.

1980లో వైద్య వృత్తిలో అడుగుపెట్టిన నాటి నుంచి మొదలైన మా స్నేహం విడదీయరానిది. అన్నింటిలో కలసికట్టుగా పనిచేసాం. ప్రతి రోజు సాయంత్రం కలుకునేవాళ్ళం, క్రీడలుకుడా కలసి ఆడుకునేవాళ్ళం. కుటుంబాలతో సరదాగా ఉండేవాళ్ళం.


Body:కోడెల రాజకీయ రంగంలో ప్రవేశించిన తరువాత ఎన్నికల్లో కూడా మేము కలసి ప్రచారం చేశాం. అలా అన్నివిధాల ఒకరికొకరం సహకరించుకున్నాం. అందరం ఒకే చోట ఉండాలనే ఆలోచనతో కోట సెంటర్ లో అందరం కలిసి వరుసగా ఉండేలా స్థలాలు కొనుగోలు చేసి ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్నాం. అంత సరదాగా సాగిన మా జీవితంలో కోడెల లేని లోటు తీర్చలేనిది.


Conclusion:కోడెల శివప్రసాదరావు ఈ లోకంలో వున్నా లేకపోయినా మా పక్కనే ఆయన స్వగృహంలో ఉన్నట్లుగా మేము భావిస్తామని కోడెల మిత్రులు అన్నారు.

బైట్స్1: మర్రి పెద్దయ్య, MD.
బైట్ 2: మోపర్తి వెంకటేశ్వర్లు, కంటి వైద్యులు.
బైట్ 3: షేక్ బాషా జానీ, కోడెల స్నేహితుడు.

ఆర్ చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.