ETV Bharat / state

'గంజాయి' ముఠా అరెస్ట్...80 కేజీలు స్వాధీనం

తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

author img

By

Published : Aug 21, 2019, 6:59 AM IST

'గంజాయి' ముఠా అరెస్ట్

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ మన్యం నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తుండగా తుని వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మహారాష్ట్రకు చెందగా...మరొకరు మధ్య ప్రదేశ్​కు చెందినవారు. వారిపై కేసునమోదు చేసి రిమాండ్ తరలించారు.

'గంజాయి' ముఠా అరెస్ట్

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ మన్యం నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తుండగా తుని వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మహారాష్ట్రకు చెందగా...మరొకరు మధ్య ప్రదేశ్​కు చెందినవారు. వారిపై కేసునమోదు చేసి రిమాండ్ తరలించారు.

'గంజాయి' ముఠా అరెస్ట్

ఇదీచదవండి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Intro:FILENAME: AP_ONG_31_21_LORRY_BOLTHA_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

కూలీలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా మరో 20 మందికి గాయాలయినా సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మెట్టబోడు తండా దగ్గర అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని నర్సాయపాలెం, అమనిగూడిపాడు గ్రామాలకు చెందిన కూలీలు బత్తాయి కాయల కోత కోసం తెలంగాణ రాష్ట్ర ,నల్లగొండ జిల్లా, హాలియ కు వెళ్లారు, కోతలు ముగించుకొని తిరిగి స్వగ్రామాలకు తిరిగి వస్తున్న సమయంలో మండలం లోని మెట్ట బోడు తండా వద్ద గెదను తప్పించబోయి లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.Body:Kit nom 749Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.