-
What can one say or do.. this is why we will make it thru . God bless her soul. https://t.co/pcd09Tqn7D
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">What can one say or do.. this is why we will make it thru . God bless her soul. https://t.co/pcd09Tqn7D
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 15, 2020What can one say or do.. this is why we will make it thru . God bless her soul. https://t.co/pcd09Tqn7D
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 15, 2020
"తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన మహిళ ఒకరు మండుటెండలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రెండు పెద్ద బాటిల్స్తో శీతల పానీయాలను తెచ్చి అందించారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉంటే చాలు, తమకు ఇంకేమీ వద్దమ్మా అంటూ మొహమాటపడిన పోలీసులను... తీసుకోవాల్సిందిగా ఆ మహిళ మరీ మరీ కోరుతున్నారు. ఆ తరువాత తన వివరాలు అడిగిన పోలీసులకు తనో కూలీనని, తన ఆదాయం నెలకు మూడువేలని చెప్పింది. మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న పోలీసుల గురించి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తాను ఇలాచేశానని ఆమె వివరించింది. ఆమె మాటలతో కదిలిపోయిన పోలీసులు ‘‘అమ్మా, మీకు వీలైతే మీ ముఖం రోజూ ఒకసారి మాకు చూపిస్తే మాకు ధైర్యంగా ఉంటుందన్న... ఆ దృశ్యం చూస్తుంటే మనసును కదిలిస్తోంది.’ మరి నేటి పరిస్థితులకు దర్పణం పట్టే ఈ వీడియోను మీరూ చూడండి" అని నటుడు ట్విట్టర్ ఆ వీడియోను పంచుకున్నారు.
సంబంధిత కథనం : 'అమ్మా... మిమ్మల్ని చూస్తే మాకు ధైర్యం వస్తుంది'