ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

author img

By

Published : Sep 15, 2020, 11:30 PM IST

కూలీ పనులకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కనుగొండవారిపల్లిలో జరిగింది. బోరు మోటర్ తీగ పక్కకు తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి
విద్యుదాఘాతంతో యువకుడు మృతి

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం కనుగొండవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పవన్​ అనే యువకుడు దానిమ్మతోటలో కూలి పనులకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బోరు మోటర్​ తీగ పక్కకు తీస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడు పవన్ ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తమ ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో పవన్​ తల్లిందండ్రుల రోదనలు మిన్నంటాయి.

ఇదీచదవండి

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం కనుగొండవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పవన్​ అనే యువకుడు దానిమ్మతోటలో కూలి పనులకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బోరు మోటర్​ తీగ పక్కకు తీస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడు పవన్ ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తమ ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో పవన్​ తల్లిందండ్రుల రోదనలు మిన్నంటాయి.

ఇదీచదవండి

ఇంటి దొంగలను పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.