చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని(పరిధి) చేలూరు సమీపంలో లారీ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. లారీ అర్ధరాత్రి ఏలూరు నుంచి పాలసముద్రం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కర్ణాటక-ఏపీ సరిహద్దులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - ఏపీ కర్ణాటక సరిహద్దులో వద్ద ప్రమాదంలో ముగ్గురు మృతి
కర్ణాటక-ఏపీ సరిహద్దులో రోడ్డు ప్రమాదం
12:31 June 24
కర్ణాటక-ఏపీ సరిహద్దులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
12:31 June 24
కర్ణాటక-ఏపీ సరిహద్దులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని(పరిధి) చేలూరు సమీపంలో లారీ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. లారీ అర్ధరాత్రి ఏలూరు నుంచి పాలసముద్రం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Last Updated : Jun 24, 2020, 3:36 PM IST