ETV Bharat / state

యువకుల ఆదర్శం: పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

author img

By

Published : Apr 5, 2020, 12:58 PM IST

చిత్తూరు జిల్లా పగడాలపల్లిలో లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలకు గ్రామ యువకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటించటం ద్వారా కరోనా మహమ్మారిని అంతమెుందిచవచ్చని ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించారు.

పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులైన పేదలకు చిత్తూరు జిల్లా పగడాలపల్లిలో గ్రామ యువకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాదాపు ఒకటిన్నర లక్షల విలువజేసే కూరగాయలతో పాటు శానిటైజర్లు పంపిణీ చేశారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు, సామాజిక దూరం పాటించటం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని పేదలకు అవగాహన కల్పించారు.

ఇదీచదవండి

లాక్​డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులైన పేదలకు చిత్తూరు జిల్లా పగడాలపల్లిలో గ్రామ యువకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాదాపు ఒకటిన్నర లక్షల విలువజేసే కూరగాయలతో పాటు శానిటైజర్లు పంపిణీ చేశారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు, సామాజిక దూరం పాటించటం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని పేదలకు అవగాహన కల్పించారు.

ఇదీచదవండి

బుసలు కొడుతున్న కరోనా.. రాష్ట్రంలో 194కు చేరిన కేసుల సంఖ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.