ETV Bharat / state

విద్యార్థునులపై... రెండేళ్లుగా లైంగిక వేధింపులు..?

author img

By

Published : Nov 14, 2019, 6:04 PM IST

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వెకిలి చేష్టలు చేస్తే... ఆ విద్యార్థునులు ఎవరికి చెప్పుకోవాలి..? అదే దుస్థితి ఎదురైంది ఓ పాఠశాలలో. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆ బాలికలు పోలీసులను ఆశ్రయించారు.

వేణుగోపాలపురం ప్రభుత్వ పాఠశాల
విద్యార్థునులపై... రెండేళ్లుగా లైంగిక వేధింపులు..

రెండేళ్లుగా చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడి కీచకచేష్టలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని వేణుగోపాలపురం ప్రభుత్వ పాఠశాలలో... ఓ ఉపాధ్యాయుడి చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్... రెండేళ్లుగా విద్యార్థునులపై లైంగిక దాడికి పాల్పపడుతున్నాడు. ఆ టీచర్ చేష్టల గురించి పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. ఎంఈవోకు చెప్పినా చర్యలు తీసుకోలేదు. బాధితుల తల్లిదండ్రులు రేణిగుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఇదీచూడండి.చిన్నారిపై అమానుషం ? స్కూల్​లో ఉపాధ్యాయుడి ఆకృత్యం !

విద్యార్థునులపై... రెండేళ్లుగా లైంగిక వేధింపులు..

రెండేళ్లుగా చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడి కీచకచేష్టలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని వేణుగోపాలపురం ప్రభుత్వ పాఠశాలలో... ఓ ఉపాధ్యాయుడి చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్... రెండేళ్లుగా విద్యార్థునులపై లైంగిక దాడికి పాల్పపడుతున్నాడు. ఆ టీచర్ చేష్టల గురించి పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. ఎంఈవోకు చెప్పినా చర్యలు తీసుకోలేదు. బాధితుల తల్లిదండ్రులు రేణిగుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఇదీచూడండి.చిన్నారిపై అమానుషం ? స్కూల్​లో ఉపాధ్యాయుడి ఆకృత్యం !

Intro:ప్రాధమిక పాఠశాలలోని విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలకు బెంబేలెత్తిన విద్యార్థినులు.Body:Ap_tpt_36_14_pillalanu_vedistunna_vupadyayudu_av_ap10100

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలకు విద్యార్థినులు బెంబేలెత్తారు...... రేణిగుంట మండలంలోని వేణుగోపాలపురం ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకొంది.ప్రాధమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ విద్యార్థినిలపై లైంగిక దాడికి పాల్పపడుతున్న విషయాన్ని పిల్లలు తల్లిదండ్రులకు తెలిపితే వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి పిర్యాదు చేసారు. వారు ఎం.ఈ. ఓ.గారికి పిర్యాదు చేసినా స్పందన కరువుఅవడంతో తల్లిదండ్రులు రేణిగుంట సి.ఐ అంజయాదవ్ కు పిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు విచారించిన సి.ఐ కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు అందించింది.
విద్యార్ధిలను నీళ్ళు తీసుకురావాలని రూంకు పిలిచి ఓడిలో కూర్చుపెట్టుకుని అసభ్యంగా వేధిస్తున్నట్లు,రెండేళ్ళుగా నరకం చూస్తున్న విద్యార్థులు.రెండేళ్ళగా విద్యార్థులు,హెచ్.ఎం చేబుతున్న పట్టించుకోని ఎం ఈవో... విషయం బయటకు రావడంతో హాడవిడిగా శాఖాపరంగా విచారణ చేపడుతోంది .Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.